బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- April 27, 2026
మనామాః బహ్రెయిన్ లో 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతిలో చేరబోయే కొత్త విద్యార్థుల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనవరి 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 మధ్య జన్మించిన పిల్లలు ఒకటో తరగతిలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదు ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. తమ పిల్లల పేర్లను నమోదు చేయాలనుకునే పేరెంట్స్ బహ్రెయిన్ జాతీయ పోర్టల్ (http://bahrain.bh) ద్వారా లేదా విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ (http://moe.gov.bh) ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







