బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- April 27, 2026
మనామాః బహ్రెయిన్ లో 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 1వ తరగతిలో చేరబోయే కొత్త విద్యార్థుల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జనవరి 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 మధ్య జన్మించిన పిల్లలు ఒకటో తరగతిలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదు ప్రక్రియ మే 10 వరకు కొనసాగుతుందని తెలిపారు. తమ పిల్లల పేర్లను నమోదు చేయాలనుకునే పేరెంట్స్ బహ్రెయిన్ జాతీయ పోర్టల్ (http://bahrain.bh) ద్వారా లేదా విద్యా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ (http://moe.gov.bh) ద్వారా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!







