బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- April 29, 2026
మనామాః గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సుప్రీం కౌన్సిల్ సంప్రదింపుల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనే బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వం వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన తన ప్రతినిధి బృందంతో సౌదీ అరేబియాకు చేరుకున్నారు. జెడ్డాకు చేరుకున్న కింగ్ హమద్ ప్రతినిధుల బృందానికి సౌదీ యువరాజు మరియు ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో మక్కా ప్రాంత డిప్యూటీ గవర్నర్ యువరాజు సౌద్ బిన్ మిషాల్ బిన్ అబ్దుల్ అజీజ్, జెడ్డా గవర్నర్ సలేహ్ అల్ తుర్కీ, బహ్రెయిన్లోని సౌదీ రాయబారి నయేఫ్ బిన్ బందర్ అల్ సుదైరీతో పాటు పలువురు సీనియర్ సౌదీ అధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









