యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- May 06, 2026
మనామాః ద్వైపాక్షిక సంబంధాలు, ఉక్రెయిన్ లో యుద్ధంతోపాటు మిడిలీస్టులో ఉద్రిక్తతలపై కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా , ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు కింగ్ హమద్ మనామాలో జెలెన్స్కీకి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ప్రిన్స్, ప్రధానమంత్రి సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు.
ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలను వారు సమీక్షించారు. ఇటీవల ఇరాన్, బహ్రెయిన్ మరియు ఇతర గల్ఫ్ సహకార మండలి దేశాలపై జరిపిన దాడుల నేపథ్యంలో జెలెన్స్కీ బహ్రెయిన్కు చూపిన సంఘీభావానికి కింగ్ హమద్ ధన్యవాదాలు తెలియజేశారు. ఉక్రెయిన్లో సుస్థిర శాంతిని సాధించేందుకు చర్చలు, దౌత్యనీతిని ప్రోత్సహించే కార్యక్రమాలకు బహ్రెయిన్ మద్దతుగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







