రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- May 09, 2026
మనామా: రాస్ జువాయెడ్ తీరానికి సమీపంలోని జలాల్లో మునిగి 48 ఏళ్ల ఆసియా వ్యక్తి ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల ప్రకటన ప్రకారం.. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ బృందాలు అతని మృతదేహాన్ని వెలికితీశాయి. సంబంధిత అధికారులు సంఘటనా స్థలంలో అవసరమైన విధివిధానాలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలింనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, మృతుడికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









