రూపాయి పతనం..95.31కి పడిపోయిన భారత కరెన్సీ
- May 11, 2026
భారత రూపాయి చరిత్రలోనే అత్యంత దారుణమైన పతనాన్ని సోమవారం చవిచూసింది. అమెరికా డాలర్తో పోలిస్తే 82 పైసలు క్షీణించి, 95.31 వద్ద రికార్డ్ కనిష్టానికి పడిపోయింది. ఇరాన్ శాంతి ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించడం, గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల దీనికి కారణాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ మారక నిల్వలు $7.79 బిలియన్లు తగ్గి $690.69 బిలియన్లకు పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. రూపాయి మరింత బలహీనపడి 95.50కి చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







