ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- May 12, 2026
మస్కట్: ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా సేవలందిస్తున్న ప్రశాంత్ పిసే, ఒమన్ సుల్తానేట్కు భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. 1995 బ్యాచ్కు చెందిన భారత విదేశాంగ సేవా (IFS) అధికారి అయిన పిసేకు, మిడిలీస్టు మరియు ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉంది.
ఈజిప్ట్, లిబియా, ట్యునీషియా మరియు ఇరాక్లలో ఆయన గతంలో విధులు నిర్వర్తించారు. జపాన్, మారిషస్ మరియు యునైటెడ్ కింగ్డమ్లలో కూడా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. తాజా నియామకానికి ముందు.. పిసే ఇరాక్కు భారత రాయబారిగా సేవలందించారు. ఆ తర్వాత, విదేశాంగ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మస్కట్లో పిసే త్వరలోనే బాధ్యతలను స్వీకరించనున్నారని అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రైవేట్ పాఠశాలలకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్
- కాషాయమయంగా కొండగట్టు దేవాలయం
- కేరళం సీఎం పదవి ఎవరికీ దక్కుతుందో?
- ఓల్డ్ దోహా పోర్ట్ చేపల వేట పోటీ వాయిదా..!!
- సాహెల్ యాప్ ద్వారా విమాన ప్రయాణ ఫిర్యాదులు నమోదు..!!
- ఒమన్కు తదుపరి భారత రాయబారిగా ప్రశాంత్ పిసే నియామకం..!!
- మలిహా రోడ్డు నుండి 3-లేన్ల బ్రిడ్జిని నిర్మించనున్న షార్జా..!!
- దుబాయ్ లో ‘రెడ్ కార్పెట్’.. 3.4 సెకన్లలో క్లియరెన్స్..!!
- ఖుబా మసీదు..ఆటోబస్ షటిల్ సేవలు ప్రారంభం..!!









