ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- May 13, 2026
రియాద్: ప్రాంతీయ భద్రతాపై సౌదీ, ఖతార్ చర్చలు జరిపాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. ఖతార్ ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ బిన్ జస్సిమ్ అల్ థానీతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు.
ఇరు దేశాల మంత్రులు ప్రాంతీయ పరిణామాలను, అలాగే భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడటానికి ఇరు దేశాలు చేపడుతున్న ప్రయత్నాలను చర్చించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమన్వయం, సంప్రదింపులను కొనసాగించడం ఆవశ్యకమని వారు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







