భారత జెండా ఉన్న నౌక పై దాడిని ఖండించిన యూఏఈ..!!
- May 15, 2026
మనామాః ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రవాద దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన సముద్ర భద్రతకు, ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు అని పేర్కొంది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి దాడులు ప్రపంచ సముద్రయాన భద్రతకు ముప్పు కలిగించడానికి ఉద్దేశించిన ఒక తీవ్రమైన ఉద్రిక్తతగా అభివర్ణించింది.
ఇలాంటి ఘటనలు కీలక సముద్ర మార్గాలకు ప్రమాదం కలిగిస్తాయని, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రతపై ప్రభావం చూపుతాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. భారత నౌకలను రక్షించడం, ఈ ప్రాంతంలో సముద్ర కార్యకలాపాల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన మద్దతు ఉంటుందని యూఏఈ స్పష్టం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ నౌకా మార్గాలలో భద్రత, స్థిరత్వాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యత ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







