యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- May 16, 2026
మస్కట్: యువ నాయకులను తయారుచేసే జాతీయ కార్యక్రమం "ఖియాదీ" (నాయకుడు) ప్రారంభమైంది. యంగ్ లీడర్స్ ప్రిపరేషన్ సెంటర్ సహకారంతో మస్కట్ గవర్నరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, వారి నాయకత్వ మరియు సృజనాత్మక సామర్థ్యాలను మెరుగుపరనున్నారు.
అలాగే, సృజనాత్మక ఆలోచనలు, నిర్ణయం తీసుకోవడం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల కొనసాగే ఈ కార్యక్రమం 11 నుండి 14 సంవత్సరాల వయస్సు గల 60 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. వీరిలో 40 మంది విద్యార్థులను మస్కట్ గవర్నరేట్లోని విద్యా డైరెక్టరేట్ జనరల్ నామినేట్ చేయగా, పబ్లిక్ రిజిస్ట్రేషన్ ద్వారా 20 మంది ఎంపికయ్యారు. వీళ్లతోపాటు గవర్నరేట్ ఉద్యోగుల పిల్లల కోసం నిర్దిష్ట సంఖ్యలో సీట్లు కేటాయించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిలో సంపూర్ణ నాయకత్వ వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి రూపొందించిన ఆచరణాత్మక వర్క్షాప్లు మరియు ఇంటరాక్టివ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!
- ఖైదీల విడుదల ఒప్పందాన్ని స్వాగతించిన ఒమన్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ప్రీమియం ప్యాకేజీలు ప్రారంభం..!!









