ప్రాంతీయ ఉద్రిక్తతలు.. యూఏఈ, ఈజిప్టులతో సౌదీ చర్చలు..!!
- May 18, 2026
రియాద్: ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు తగ్గింపుపై సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. యూఏఈ ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు ఈజిప్టు విదేశాంగ, అంతర్జాతీయ సహకార మరియు ఈజిప్టు ప్రవాసుల మంత్రి బదర్ అబ్దెలట్టి లో టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా ప్రిన్స్ ఫైసల్ మరియు షేక్ అబ్దుల్లా అల్ నహ్యాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై జరిగిన దారుణమైన దాడుల నేపథ్యంలో భద్రతా విధానాలను సమీక్షించారు.
ప్రిన్స్ ఫైసల్ మరియు బదర్ అబ్దెలట్టి ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు. వారు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాలను, అలాగే అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో సహా దౌత్యపరమైన పరిష్కారాలకు మద్దతు ఇవ్వడంపై సమీక్షించారు.
తాజా వార్తలు
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!







