ఖతార్ తీరాలలో ఆయిన్ పొల్యుషన్..ఖతార్ క్లారిటీ..!!
- May 19, 2026
దోహా: ఖతార్ తీరాలకు ఆయిల్ కాలుష్యం చేరిందంటూ ప్రచారమవుతున్న వార్తలు అవాస్తవమని ఖతార్ ప్రభుత్వ కమ్యూనికేషన్ల కార్యాలయం (GCO) స్పష్టం చేసింది. ఈ మేరకు తమ సోషల్ మీడియా వేదికల ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణ కార్యకలాపాలు మరియు క్షేత్ర స్థాయి తనిఖీలు కొనసాగుతున్నాయని కమ్యూనికేషన్ల కార్యాలయం పేర్కొంది. అధికారిక వనరుల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, పుకార్లు లేదా ధృవీకరించని వార్తలను నమ్మొద్దని, అలాగే ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







