భారత, ఆస్ట్రియాలతో ఒమన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- May 19, 2026
మస్కట్: ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితితులపై భారత, ఆస్ట్రియా విదేశాంగ మంత్రులతో ఒమన్ విదేశాంగ మంత్రిఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సహకార రంగాలతోపాటు హోర్ముజ్ జలసంధిలో నౌకాయానానికి అంతరాయం, ఉద్రిక్తతలను తగ్గించడం, సంక్షోభానికి శాశ్వత, సుస్థిర పరిష్కారాలను కనుగొనడానికి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అంశాల పై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్తో చర్చించారు.
అలాగే, సముద్ర సఫ్లై చైన్ లను అనుమతించడానికి, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడానికి దౌత్య ప్రయత్నాలను కొనసాగించడం గురించిఆస్ట్రియా గణతంత్ర యూరోపియన్ మరియు అంతర్జాతీయ వ్యవహారాల ఫెడరల్ మంత్రి బీట్ మీన్ల్-రైసింగర్ తోనూ చర్చలు జరిపారు. సంక్షోభ నివారణకు దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో 13 కమ్యూనిటీ క్లబ్లను ప్రారంభించిన AES
- డ్యూటీస్, వ్యాట్ ఛార్జీల కోసం 100-దీనార్ల పరిమితి..!!
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు.. భారత్, జీసీసీ దేశాల్లో ఆందోళన..!!
- సౌదీ అరేబియాలో 5 హెల్త్ సెంటర్లు సీజ్, 130 సెంటర్లకు నోటీసులు..!!
- ఖతార్ తీరాలలో ఆయిన్ పొల్యుషన్..ఖతార్ క్లారిటీ..!!
- భారత, ఆస్ట్రియాలతో ఒమన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- నాన్ ఎమిరేటీలు కందూరాలు ధరించడంపై క్లారిటీ..!!
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!









