పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!
- May 21, 2026
కువైట్: గ్రౌండ్ ఫోర్స్ ఇంజనీరింగ్ కార్ప్స్ కు చెందిన ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఇన్స్పెక్షన్ గ్రూప్ దేశంలోని ఉత్తర భాగంలో శకలాలు మరియు పేలుడు పదార్థాల అవశేషాలను తొలగించినట్టు కువైట్ సైన్యం జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ఈ సమయంలో వినిపించే ఏవైనా పేలుడు శబ్దాలు నియంత్రిత నిర్మూలన కార్యకలాపాల ఫలితమేనని, వాటివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైన్యం పప్రజలను కోరింది.
తాజా వార్తలు
- ఇండియాలో ఎబోలా అలర్ట్..
- IPL ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..
- డ్రింక్స్ ల్లో మత్తుమందు.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి..!!
- యూఏఈలో సమ్మర్ సందడి.. బీచ్ భద్రత, ప్రథమ చికిత్సపై అవగాహన..!!
- నెలరోజుల్లో 42వేలకుపైగా తనిఖీలు చేసిన కామర్స్ మినిస్ట్రీ..!!
- ఖతార్లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!
- సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్ ప్రాజెక్టు.. కొత్తగా 7 కి.మీ. ప్రారంభం..!!
- పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!
- 60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్లైన్
- రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి









