ఖతార్లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!
- May 21, 2026
దోహా: ఖతార్ లోని భారత రాయబార కార్యాలయ ఆధ్వర్యంలో పనిచేసే 'ఇండియన్ కల్చరల్ సెంటర్' (ICC) వివిధ పాఠశాలలకు చెందిన 10వ మరియు 12వ తరగతి CBSE టాపర్లను సన్మానించింది. ICC అశోక హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఖతార్లోని భారత రాయబారి H.E. విపుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి, అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చూపిన అంకితభావం, అందించిన సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ICC అధ్యక్షుడు A.P. మణికందన్, ప్రధాన కార్యదర్శి అబ్రహం కె. జోసెఫ్, ఉపాధ్యక్షుడు శాంతను దేశ్పాండే, సలహా మండలి ఛైర్మన్ P. N. బాబు రాజన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డ్రింక్స్ ల్లో మత్తుమందు.. అప్రమత్తంగా ఉండాలని పోలీసుల విజ్ఞప్తి..!!
- యూఏఈలో సమ్మర్ సందడి.. బీచ్ భద్రత, ప్రథమ చికిత్సపై అవగాహన..!!
- నెలరోజుల్లో 42వేలకుపైగా తనిఖీలు చేసిన కామర్స్ మినిస్ట్రీ..!!
- ఖతార్లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!
- సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్ ప్రాజెక్టు.. కొత్తగా 7 కి.మీ. ప్రారంభం..!!
- పేలుడు పదార్థాల నిర్మూలన చేపట్టిన కువైట్ సైన్యం..!!
- 60 రోజుల్లో ఉద్యోగం దొరక్కపోతే అమెరికాను వీడాల్సిందే..టెకీలకు డెడ్లైన్
- రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి
- తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?









