బహ్రెయిన్ తదుపరి రాయబారిగా ప్రదీప్ సింగ్ నియామకం..!!
- May 22, 2026
మనామా: డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్పురోహిత్ను బహ్రెయిన్ కు భారత తదుపరి రాయబారిగా నియమించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రినిడాడ్ మరియు టొబాగో కు భారత హైకమిషనర్గా పనిచేసిన డాక్టర్ రాజ్పురోహిత్, మనామాలో తన కొత్త బాధ్యతలను స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్, బహ్రెయిన్ దేశాలు దీర్ఘకాలంగా దౌత్య, ఆర్థిక సంబంధాలను కలిగిఉన్నాయి. బహ్రెయిన్ లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ వాణిజ్యం, పెట్టుబడులు, కాన్సులర్ వ్యవహారాలలో బలమైన సహకారం ఈ సంబంధాలకు మద్దతుగా నిలుస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్ లో 8500 దాటిన ఫ్రీ, రాయితీ ప్రైవేట్ స్కూల్స్ సీట్లు..!!
- బహ్రెయిన్ తదుపరి రాయబారిగా ప్రదీప్ సింగ్ నియామకం..!!
- జూన్ 1 నుండి విదేశీ విమాన సర్వీసులు పునఃప్రారంభం..!!
- సైనిక హజ్ బృందానికి అధికారులు వీడ్కోలు..!!
- తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
- విజయవాడలో అర్థరాత్రి హైడ్రామా
- జూన్ 1 నుంచి దుబాయ్ పార్కింగ్ సేవలపై 5% వ్యాట్...పార్కిన్, సాలిక్ కీలక ప్రకటన
- అబూదాబిలో ప్రారంభం కానున్న సోను నిగమ్ వరల్డ్ టూర్









