బహ్రెయిన్ తదుపరి రాయబారిగా ప్రదీప్ సింగ్ నియామకం..!!
- May 22, 2026
మనామా: డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్పురోహిత్ను బహ్రెయిన్ కు భారత తదుపరి రాయబారిగా నియమించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రినిడాడ్ మరియు టొబాగో కు భారత హైకమిషనర్గా పనిచేసిన డాక్టర్ రాజ్పురోహిత్, మనామాలో తన కొత్త బాధ్యతలను స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత్, బహ్రెయిన్ దేశాలు దీర్ఘకాలంగా దౌత్య, ఆర్థిక సంబంధాలను కలిగిఉన్నాయి. బహ్రెయిన్ లో నివసిస్తున్న పెద్ద సంఖ్యలో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ వాణిజ్యం, పెట్టుబడులు, కాన్సులర్ వ్యవహారాలలో బలమైన సహకారం ఈ సంబంధాలకు మద్దతుగా నిలుస్తున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







