ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- May 23, 2026
దోహా: ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఖతార్ , జోర్డాన్ చర్చలు జరిపాయి. రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై బహ్రెయిన్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీ.. జోర్డాన్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ, ప్రవాస వ్యవహారాల మంత్రి ఐమాన్ సఫాదీతో ఫోన్లో మాట్లాడారు.
అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్తాన్ నేతృత్వంలో కొనసాగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో పాటు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపునకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలపై ఇరుపక్షాలు చర్చించాయి. మిడిలిస్టులో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా స్పందించాలని, దౌత్య పరమైన వి ద్వారానే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని బహ్రెయిన్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి సూచించారు. ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించే ఒక సుస్థిరమైన ఒప్పందం దిశగా కృషి చేయాలని ఖతార్ , జోర్డాన్ పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు
- విమానాలలో పవర్ బ్యాంక్లపై సౌదీ అరేబియా నిషేధం..!!
- కువైట్లో ఎబోలా కేసులు లేవు..సరిహద్దుల వద్ద గట్టి భద్రత..!!
- బహ్రెయిన్ లో ప్రవాసుల కోసం వైద్య శిబిరం..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- హోర్ముజ్లో ఇరాన్కు కొత్త అధికారాన్ని తిరస్కరించిన గల్ఫ్ దేశాలు..!!
- అభివృద్ధికి మద్దతు..ఒమన్ లో కొత్త పట్టణ ప్రణాళిక చట్టం..!!
- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
- తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా..
- హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్..









