ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- May 23, 2026
దోహా: ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఖతార్ , జోర్డాన్ చర్చలు జరిపాయి. రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై బహ్రెయిన్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీ.. జోర్డాన్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ, ప్రవాస వ్యవహారాల మంత్రి ఐమాన్ సఫాదీతో ఫోన్లో మాట్లాడారు.
అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్తాన్ నేతృత్వంలో కొనసాగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో పాటు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపునకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలపై ఇరుపక్షాలు చర్చించాయి. మిడిలిస్టులో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా స్పందించాలని, దౌత్య పరమైన వి ద్వారానే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని బహ్రెయిన్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి సూచించారు. ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించే ఒక సుస్థిరమైన ఒప్పందం దిశగా కృషి చేయాలని ఖతార్ , జోర్డాన్ పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







