ప్రాంతీయ ఉద్రిక్తతలు.. ఖతార్, జోర్డాన్ కీలక చర్చలు..!!
- May 23, 2026
దోహా: ద్వైపాక్షిక సంబంధాలు మరియు ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఖతార్ , జోర్డాన్ చర్చలు జరిపాయి. రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై బహ్రెయిన్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్-థానీ.. జోర్డాన్ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ, ప్రవాస వ్యవహారాల మంత్రి ఐమాన్ సఫాదీతో ఫోన్లో మాట్లాడారు.
అమెరికా, ఇరాన్ల మధ్య పాకిస్తాన్ నేతృత్వంలో కొనసాగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో పాటు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపునకు మద్దతు ఇచ్చే కార్యక్రమాలపై ఇరుపక్షాలు చర్చించాయి. మిడిలిస్టులో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి దౌత్యపరమైన సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా స్పందించాలని, దౌత్య పరమైన వి ద్వారానే సంక్షోభాలను పరిష్కరించుకోవాలని బహ్రెయిన్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి సూచించారు. ఉద్రిక్తతలు మళ్లీ పెరగకుండా నిరోధించే ఒక సుస్థిరమైన ఒప్పందం దిశగా కృషి చేయాలని ఖతార్ , జోర్డాన్ పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







