బహ్రెయిన్ లో ప్రవాసుల కోసం వైద్య శిబిరం..!!
- May 23, 2026
మనామా: బహ్రెయిన్ లో ప్రవాస సమాజానికి ఆరోగ్య సంరక్షణ సహాయం మరియు పరీక్షలు అందించడానికి నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా 500 మందికి పైగా ప్రయోజనం పొందారు.
కోజికోడ్ జిల్లా ప్రవాసి ఫోరమ్ (KPF) బహ్రెయిన్, కిమ్హెల్త్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస కార్మికుల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఈ సందర్భంగా ప్రవాసుల ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు మరియు నిపుణుల వైద్య సంప్రదింపులను అందించారు.
కేపీఎఫ్ సహాయ కార్యదర్శి రామ సంతోష్ హాజరైన వారికి స్వాగతం పలకగా.. సంక్షోభ సమయాల్లో సభ్యులకు, సభ్యులు కాని వారికి కూడా అండగా నిలవడానికి సంస్థ కట్టుబడి ఉందని కేపీఎఫ్ అధ్యక్షుడు సుధీర్ తిరునిలత్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







