ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- June 02, 2026
దోహా: ఖతార్ లో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన మూడు ప్రముఖ ఫుడ్ కోర్టులను ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. మున్సిపల్ ఆరోగ్య నియంత్రణ బృందాలు నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అధికారులు సీజ్ చేసిన సంస్థలలో 'కెఫెటేరియా అల్ నైమి' (మూడు రోజుల పాటు మూసివేత), 'పారిస్ హైపర్మార్కెట్ బుచరీ' ( 45 రోజుల పాక్షిక మూసివేత), 'షై ఎక్స్ప్రెస్ రెస్టారెంట్' (15 రోజుల పాటు మూసివేత) ఉన్నాయి. ఈ సంస్థలు ప్రజా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేని పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేస్తున్నాయని, అలాగే ఖతార్ ఆహార నియంత్రణ చట్టాల కింద నిర్దేశించిన ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని మంత్రిత్వశాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







