ఖతార్లో ఆరోగ్య నిబంధనల ఉల్లంఘన..ప్రముఖ ఫుడ్ కోర్టులు సీజ్..!!
- June 02, 2026
దోహా: ఖతార్ లో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన మూడు ప్రముఖ ఫుడ్ కోర్టులను ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. మున్సిపల్ ఆరోగ్య నియంత్రణ బృందాలు నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
అధికారులు సీజ్ చేసిన సంస్థలలో 'కెఫెటేరియా అల్ నైమి' (మూడు రోజుల పాటు మూసివేత), 'పారిస్ హైపర్మార్కెట్ బుచరీ' ( 45 రోజుల పాక్షిక మూసివేత), 'షై ఎక్స్ప్రెస్ రెస్టారెంట్' (15 రోజుల పాటు మూసివేత) ఉన్నాయి. ఈ సంస్థలు ప్రజా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేని పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేస్తున్నాయని, అలాగే ఖతార్ ఆహార నియంత్రణ చట్టాల కింద నిర్దేశించిన ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని మంత్రిత్వశాఖ తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







