బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- June 03, 2026
మనామా: ఒక పేషంట్ బ్రెయిన్ ట్యూమర్ ని నిర్ధారించడంలో ఆరు వారాల ఆలస్యానికి కారణమైన ఒక న్యూరాలజీ కన్సల్టెంట్కు విధించిన BD200 జరిమానాను కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది.
ఆ రోగి వాంతులు, తలనొప్పితో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారని, ఆ కన్సల్టెంట్ CT స్కాన్ లేదా MRI చేయమని కోరకుండా, ఆమె పరిస్థితిని నెక్ స్ట్రెయిన్ అని కొట్టిపారేశారని కోర్టు తన తీర్పులో వెల్లడించింది. ఆరు వారాల తర్వాత, సెకండ్ డాక్టర్ స్కాన్లను ఆదేశించగా, అందులో ఒక పెద్ద క్యాన్సర్ ట్యూమర్ ఉన్నట్లు వెల్లడైందని, అప్పటికే ఆమె పరిస్థితి గణనీయంగా క్షీణించిందని, చివరికి ఆపరేషన్ కోసం ఆమెను విదేశాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
వైద్య లోపాలపై సాంకేతిక కమిటీ చేసిన నిర్ధారణలను కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది. ఆ డాక్డర్ వృత్తిపరమైన తప్పిదానికి పాల్పడ్డాడని తీర్పు ఇచ్చింది. పేషంట్ పౌర పరిహార దావాను సివిల్ కోర్టుకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







