క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- June 03, 2026
కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు పౌర మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడుల్లో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-సలేం అల్-సబా పరామర్శించారు. బుధవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు కువైట్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.
బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్న రక్షణ మంత్రి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పౌర ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- డా.ఈష్ సింఘాల్కు ఘన వీడ్కోలు.. కతార్లో భారతీయ సమాజానికి విశేష సేవలకు ప్రశంసలు
- కర్ణాటకలో గుట్కా, పాన్ మసాలా పై నిషేధం
- షార్జాలో మట్టితో నంబర్ ప్లేట్ దాచిన డ్రైవర్ అరెస్ట్..!!
- సౌదీలో భారీగా ఖాట్, హషీష్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..!!
- సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- కొవ్వొత్తి మంటతో రూమ్మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!
- నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!
- శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్న్యూస్..
- సింక్ఫీల్డ్ కప్లో ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం
- చంద్రశేఖరన్ రిజైన్.. టాటా గ్రూప్ షేర్లు పతనం







