దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- June 05, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన తొమ్మిది మందిని ముసందమ్ గవర్నరేట్ పోలీస్ కమాండ్కు చెందిన పోలీస్ కోస్ట్ గార్డ్ విభాగం అరెస్టు చేసింది. వీరు ఆసియా దేశస్తులను, దిబ్బా విలాయత్ తీరానికి చేపల వేట పడవలో వచ్చారని పేర్కొన్నారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మరో సంఘటనలో, అల్ రుస్తాక్ ప్రాంతంలోని 'యాకా' పరిధిలో ఉన్న ఒక పర్వత ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఒక పౌరుడిని, రాయల్ ఒమన్ పోలీస్ వైమానిక విభాగం (Air Wing) అత్యవసర వైద్య తరలింపు ద్వారా రక్షించింది. ఆ పౌరుడిని సదరు విలాయత్లోని రుస్తాక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









