దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- June 05, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన తొమ్మిది మందిని ముసందమ్ గవర్నరేట్ పోలీస్ కమాండ్కు చెందిన పోలీస్ కోస్ట్ గార్డ్ విభాగం అరెస్టు చేసింది. వీరు ఆసియా దేశస్తులను, దిబ్బా విలాయత్ తీరానికి చేపల వేట పడవలో వచ్చారని పేర్కొన్నారు. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు.
మరో సంఘటనలో, అల్ రుస్తాక్ ప్రాంతంలోని 'యాకా' పరిధిలో ఉన్న ఒక పర్వత ప్రాంతంలో తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఒక పౌరుడిని, రాయల్ ఒమన్ పోలీస్ వైమానిక విభాగం (Air Wing) అత్యవసర వైద్య తరలింపు ద్వారా రక్షించింది. ఆ పౌరుడిని సదరు విలాయత్లోని రుస్తాక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







