డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..పలు వాహనాలు దగ్ధం..!!
- June 11, 2026
మనామా: బహ్రెయిన్పై ఇరాన్ డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. హమద్ టౌన్ మరియు మనామాలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పలు ఇళ్లు దెబ్బతిన్నాయని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
కాగా, గాయపడిన బాలికకు సంఘటనా స్థలంలో చికిత్స అందించినట్లు, ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఫైర్ ఫైటర్స్ మంటలను ఆర్పుతున్న ఫోటోలను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
అంతకుముందు, బహ్రెయిన్, కువైట్ మరియు జోర్డాన్లోని యుఎస్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అయితే, బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలు వాటిని మధ్యలోనే విజయవంతంగా అడ్డగించినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. అయినప్పటికీ కొన్ని డ్రోన్ ల శిధిలాలు నివాస ప్రాంతాల్లో పడటంతో నష్టం కలిగిందన్నారు.
తాజా వార్తలు
- మినీబస్–ట్రక్ ప్రమాద బాధితులను పరామర్శించిన దుబాయ్ పోలీసులు
- రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు..
- మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా
- ఒమన్ తీరంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి..!!
- స్కూల్ ఫీజుల పాలసీ 2026ని ఆవిష్కరించిన ఖతార్..!!
- క్రౌన్ ప్రిన్స్ ఆదేశాలతో ఎగుమతులు పునఃప్రారంభం..!!
- కువైట్ లో సాధారణ స్థితికి విమాన కార్యకలాపాలు..!!
- డ్రోన్ దాడిలో 11 ఏళ్ల బాలికకు గాయాలు..పలు వాహనాలు దగ్ధం..!!
- నార్త్ అల్ బతినాలో భారీగా చ్యూవింగ్ టోబాకో సీజ్..!!
- విదేశీ విద్య కోసం రూ.25 లక్షల సాయం









