ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- June 14, 2026
మస్కట్: ఒమన్ తీరం వద్ద 14 మంది భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న'విరాట్ 1' అనే భారతీయ నౌక (mechanised sailing vessel) కనిపించకుండా పోయింది. ఈ ఘటనను పర్యవేక్షిస్తున్నట్లు ఒమన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని, ఒమన్ అధికారులు మరియు ఆ ప్రాంతంలో ఉన్న ఇతర నౌకల సహకారంతో గాలింపు మరియు సహాయక చర్యలను చేపట్టినట్టు రాయబార కార్యాలయం పేర్కొంది. నిరంతరం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









