భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!

- June 15, 2026 , by Maagulf
భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!

మస్కట్:  ఒమన్‌కు భారత రాయబారిగా అధికారికంగా రాయబారి ప్రశాంత్ పిసే బాధ్యతలు స్వీకరించారు.  అనంతరం, భారత రాయబార కార్యాలయంలో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. రాయబారిగా ప్రశాంత్ పిసే  బాధ్యతల స్వీకరించగానే రాయబార కార్యాలయ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి జాతిపితకు నివాళులర్పించినట్లు రాయబార కార్యాలయం 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా తెలిపింది. "మహాత్మా గాంధీని స్మరించుకోవడం అనేది సత్యం, అహింస మరియు నైతిక ధైర్యాలకు శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది" అని రాయబార కార్యాలయం పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com