భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- June 15, 2026
మస్కట్: ఒమన్కు భారత రాయబారిగా అధికారికంగా రాయబారి ప్రశాంత్ పిసే బాధ్యతలు స్వీకరించారు. అనంతరం, భారత రాయబార కార్యాలయంలో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు. రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరించగానే రాయబార కార్యాలయ ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి జాతిపితకు నివాళులర్పించినట్లు రాయబార కార్యాలయం 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా తెలిపింది. "మహాత్మా గాంధీని స్మరించుకోవడం అనేది సత్యం, అహింస మరియు నైతిక ధైర్యాలకు శాశ్వత చిహ్నంగా నిలుస్తుంది" అని రాయబార కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







