సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- June 18, 2026
మస్కట్: సలాలాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న వైరల్ సమాచారంపై రాయల్ ఒమన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఘటన 2026 జూన్ 17న ( బుధవారం) సాయంత్రం జరిగింది. గతంలో ఉన్న విభేదాల కారణంగా ఇద్దరు ఒమన్ పౌరుల మధ్య తలెత్తిన వివాదమే ఈ కాల్పులకు దారితీసిందని, దీనివల్ల వారిద్దరూ గాయపడ్డారని పోలీసులు స్పష్టం చేశారు.
గాయపడిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి అవసరమైన వైద్య చికిత్స అందుతోందని తెలిపారు. అలాగే కాల్పుల ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







