దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- June 24, 2026
మస్కట్: దోఫార్ గవర్నరేట్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నేర ముఠాను రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అరెస్టు చేశారు. ఎలక్ట్రానిక్ నేరాలను అరికట్టడానికి మరియు ఆన్లైన్ మోసాల నుండి ప్రజలను రక్షించడానికి చేపట్టిన చర్యలలో భాగంగా ఈ నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ ముఠా అనేక నేరాలకు పాల్పడినట్టు తెలిపారు. ముఠా కార్యాకలాపాలపై విచారణ కొనసాగుతుందని ఒమన్ పోలీసులు వెల్లడించారు.
ఆన్ లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు సూచించారు. సైబర్ నేరం జరగగానే ఫిర్యాదు చేయాలని, తద్వారా రికవరీ అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో వేగం కోసం అన్ని విభాగాల సమన్వయం అవసరం: డీజీపీ సీవీ ఆనంద్
- డిసెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..!
- దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ‘ట్రంప్ టవర్స్’
- ట్రాఫిక్ జరిమానాలు పేరుకుపోకుండా సులభ చెల్లింపు మార్గాలు..దుబాయ్ పోలీసుల అవగాహన
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోసం గూఢచర్యం.. బహ్రెయిన్లో ఇద్దరికి జీవిత ఖైదు
- నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో లైసెన్స్కు దరఖాస్తు..27 మంది పై ఖతార్ నిషేధం
- తెలంగాణలో ముగిసిన SIR ప్రక్రియ!
- ప్రయాణికులకు మరింత భరోసా..5 కీలక సౌకర్యాలను ప్రకటించిన ఎమిరేట్స్
- కువైట్ లో శస్త్రచికిత్సలపై కొత్త నిబంధనలు..!!
- ఒమన్లో 2,944 మంది కార్మికులు డిపోర్ట్..!!







