కృష్ణానది పుష్కరాలు శుక్రవారం అత్యంత వైభవంగా..

- August 12, 2016 , by Maagulf
కృష్ణానది పుష్కరాలు శుక్రవారం అత్యంత వైభవంగా..

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణానది పుష్కరాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి పవిత్ర కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో పుష్కర ఘాట్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కరాల నేపథ్యంలో నదీ తీరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని గ్రామాలు పుష్కర శోభను సంతరించుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com