షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- July 25, 2026
మనామా: నిర్వహణ పనుల కారణంగా ముహర్రక్ వైపు వెళ్లే షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై లెఫ్ట్, మిడిల్ లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బహ్రెయిన్ ప్రజా పనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఆంక్షలు జూలై 26 ఉదయం 5 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నది.
ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని, జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి ముర్ముతో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భేటీ
- చిన్నారి కోరిక తీర్చిన దుబాయ్ పోలీస్.. హట్టా స్మార్ట్ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక అనుభవం
- BRICS సమ్మిట్ తొలిరోజు అద్భుత దృశ్యం
- మచిలీపట్నంలో సాగర తీర మహాగణపతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- అస్టర్ గార్డియన్స్ గ్లోబల్ నర్సింగ్ అవార్డు 2026 విజేతగా అగిమోల్ ప్రదీప్
- పదవి కాదు.. దేశ సేవే ప్రధాని మోదీ లక్ష్యం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- రూ.204 కోట్లు విరాళం.. అయినా చాలామందికి తెలియని పేరు..రోహిణి నీలేకణి సేవా ప్రస్థానం
- మహిళల ఆసియా కప్ ఫైనల్కు ముందు ట్రోఫీతో భారత్, శ్రీలంక కెప్టెన్లు
- బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడితో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ భేటీ
- ఖతార్: నిఖత్ జరీన్కు భారత రాయబారి డా.శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఘన సత్కారం







