షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- August 06, 2026
మనామా: నిర్వహణ పనుల కారణంగా ముహర్రక్ నుంచి మనామా వెళ్లే దిశలోని షేక్ ఈసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై కుడివైపు లేన్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు బహ్రెయిన్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ సమన్వయంతో చేపడుతున్న ఈ నిర్వహణ పనులు ఆగస్టు 7 (శుక్రవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 9 (ఆదివారం) ఉదయం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ సమయంలో ప్రయాణికులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







