హీరోయిన్ సావిత్రి పాత్రకు నిత్యామీనన్...
- August 15, 2016
'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించే చిత్రంలో హీరోయిన్ సావిత్రి పాత్రకు నిత్యామీనన్ను ఎంచుకున్నట్లు సమాచారం. నిత్యామీనన్ అయితే ఈ పాత్రకు సరిపోతుందని దర్శక, నిర్మాతలు ఆమెను సంప్రదించారని, నిత్య అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









