హీరోయిన్ సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌...

- August 15, 2016 , by Maagulf
హీరోయిన్ సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌...

'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగ్ అశ్విన్ దర్శకుడిగా వ్యవహరించే చిత్రంలో హీరోయిన్ సావిత్రి పాత్రకు నిత్యామీనన్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. నిత్యామీనన్ అయితే ఈ పాత్రకు సరిపోతుందని దర్శక, నిర్మాతలు ఆమెను సంప్రదించారని, నిత్య అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com