ధోఫార్లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- August 19, 2026
మస్కట్: ఒమన్లోని ధోఫార్ గవర్నరేట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో అన్నాచెల్లెలు మృతి చెందారు.
మృతులను కెప్టెన్ అహ్మద్ బిన్ హమ్దాన్ అల్ కల్బానీ, ఆయన సోదరిగా గుర్తించారు. సలాలాలో ఈ ప్రమాదం జరిగినట్లు ఒమన్ ఎయిర్ స్పోర్ట్స్ కమిటీ (OASC) వెల్లడించింది.
ఈ ఘటనపై OASC తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కెప్టెన్ అహ్మద్ బిన్ హమ్దాన్ అల్ కల్బానీ, ఆయన సోదరి మృతికి సంతాపం తెలిపింది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం, సహనం ప్రసాదించాలని ప్రార్థించింది.
తాజా వార్తలు
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్గా మారిన సీఎం చంద్రబాబు
- మూవీ టికెట్ రేట్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!







