7 కిలోల గంజాయిని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం
- August 18, 2016
దోహా: ఒక ఆసియా ప్రయాణికుడు నుండి కస్టమ్స్ అధికారులు 7 కిలోల గంజాయిని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల స్వాధీనం చేసుకొన్నారు. .అనుమానాస్పద రీతిలో ఒక ప్రయాణికుడు ప్రవర్తన ఉండటంతో అధికారి ఆ వ్యక్తికి చెందిన బ్యాగ్ ని పరీక్షించాలి అని తెలిపి ఆ బ్యాగ్ ని మరింత తనిఖీకి పంపబడినది, గంజాయి 7 కిలోల గంజాయి బ్యాగ్ లోపల ఒక రహస్య మార్గంలో దాచినట్లు కనుగొన్నారు. కస్టమ్స్ శాఖ ఈ కేసుని సంబంధిత అధికారులకు బదిలీ చేసింది ఆందోళన అధికారులకు ఆరోపించారు.కస్టమ్స్ శాఖ జనరల్ అథారిటీ చైర్మన్ అహ్మద్ బిన్ ఆలీ అల్ మొహాన్నది మాట్లాడుతూ , బ్యాగ్ లోపల దాచిన పదార్ధం కనుగొన్నఇన్స్పెక్టర్ అప్రమత్తత, నిఘాతో వ్యవహరించినందుకు ఆయనని సత్కరించింది. నార్కోటిక్స్ హానికరమైన మాదక ద్రవ్యాలు దేశం లోనికి ప్రవేశించే అవకాశముందని , దీనీ నుంచి రక్షించడానికి కస్టమ్స్ సిబ్బంది ఒక కీలక పాత్ర పోషించిందని అల్ మొహాన్నది ఉద్ఘాటించారు. ఉద్యోగుల అనుభవం మరియు నైపుణ్యానికి విస్తరించేందుకు , ప్రత్యేకత ఆధారంగా శిక్షణా కార్యక్రమాలను ఉద్యోగులకు అథారిటీ అందిస్తోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







