కంప్యూటర్లో ఆరున్నర కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన భారతీయుడు
- August 18, 2016
మనామా : బహ్రెయిన్ కు బంగారం స్మగ్లింగ్ చేయబోతూ, దొరికిపోయిన భారతీయుని వద్ద నుంచి 6 కిలోల 400 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. కంప్యూటర్ " యు పి ఎస్ " లో దాచి ఉంచిన బంగారం అక్రమంగా దేశం నుంచి దాటవేయడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు .
స్మగ్లింగ్ చేసిన వ్యక్తి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం లోని కొజ్ కోడీ కి చెందిన తస్లీమ్ గా గుర్తించారు. కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.కంప్యూటర్ యొక్క " యు పి ఎస్ " లో బంగారు బిస్కెట్ లని రహస్యంగా దాచినట్లు తనిఖీ అధికారులచే కనుగొనబడింది. విమానాశ్రయం అధికారులకు అందుకున్న ఒక సమాచారం తరువాత తస్లీమ్ కోసం వేచి ఉంది అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







