ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- August 25, 2026
దోహా: 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, బదిలీల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ను ఖతర్ విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రారంభించింది. అన్ని జాతీయతలకు చెందిన విద్యార్థులు ఈ సేవను వినియోగించుకోవచ్చని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి అక్టోబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఇంటి నుంచే ఆన్లైన్లో ప్రవేశం లేదా పాఠశాల బదిలీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం మంత్రిత్వ శాఖకు చెందిన మారిఫ్ పబ్లిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేసే చర్యల్లో భాగంగా మంత్రిత్వ శాఖ ఆరు కొత్త ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించడంతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల నియామకాలు, బదిలీలను కూడా చేపట్టింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







