రాజధాని అ మరావతిలో ప్లాస్టిక్ పార్క్...
- August 19, 2016
రాజధాని అ మరావతిలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. శుక్రవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విశాఖపట్టణంలో ఏర్పాటుచేస్తున్న మెడి టెక్ పార్క్తో 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేసేలా మెడి టెక్ పార్క్ను అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఈ మెడి టెక్ పార్క్లో 300 కంపెనీలు ఏర్పాటుకానున్నాయని, మొత్తం రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







