ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం
- September 11, 2026
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి నిర్వహించే తొలి పూజకు హాజరై పూజలు చేయాల్సిందిగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆహ్వానించింది.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నేతృత్వంలోని గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు శుక్రవారం లోక్భవన్లో గవర్నర్ను కలిశారు.ఈ సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల వివరాలను గవర్నర్కు వివరించారు.ఈ నెల 14వ తేదీ నుంచి 25 వరకు గణేష్ ఉత్సవాలు జరగనున్నాయి.
అంతకు ముందు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాక్టర్ వరుణ్ కిషోర్ ,తెలంగాణ క్షయవ్యాధి సంఘం ఉపాధ్యక్షుడు సుధీర్ ప్రసాద్ లోక్ భవన్లో గౌరవనీయ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిశారు.
తాజా వార్తలు
- 18 మంది ఆసియా వాసులను అక్రమంగా తరలించే ప్రయత్నం భగ్నం
- ఖైరతాబాద్ వినాయకుడి తొలి పూజకు రావాలని గవర్నర్కు ఉత్సవ కమిటీ ఆహ్వానం
- పుతిన్కు ప్రధాని మోదీ అరుదైన కానుక!
- ట్రాన్స్జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్
- కువైట్లో భారీగా కల్తీ, నాణ్యత లేని ఆహారం ధ్వంసం..!!
- బహ్రెయిన్లో విద్వేష ప్రసంగాలకు కఠిన శిక్షలు..!!
- పర్యావరణహిత గణేశ ప్రతిమలతో పండుగ జరుపుకోవాలి: గవర్నర్ శివప్రతాప్
- వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్!
- మక్కాలో ఐదుగురు పాకిస్థానీలు అరెస్ట్..!!
- బర్కా, యాంకుల్కు WHO ‘హెల్తీ సిటీ’ గుర్తింపు..!!







