సౌదీ అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి
- August 23, 2016
ఓ గర్భిణీ, ఆమె భర్త, చిన్నారి సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియన్ రెసిడెన్స్లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఫిలిప్పీన్స్ ఎంబసీ వెల్లడించింది. మృతులంతా ఫిలిప్పీన్కి చెందినవారే. ఎలక్ట్రికల్ ఓవర్ లోడ్తో ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 6 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్లో ఫిలిప్పీన్కి చెందిన మూడు కుటుంబాలు నివాసముంటున్నాయి. మొత్తం అందరూ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. అయితే ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే ప్రాణాల్ని కాపాడుకున్నారు. సౌదీ అరేబియాలో ఫిలిప్పీన్కి చెందినవారు ఎక్కువగానే ఉంటారు. హాస్పిటాలిటీ, నర్సింగ్, లేబర్, మేనేజ్మెంట్ రంగాల్లో వీరు పనిచేస్తుంటారు
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







