6200 మంది మహిళలకు మొబైల్ ఫోన్ శిక్షణ
- August 23, 2016
టెక్నికల్ మరియు ఒకేషనల్ ట్రైనింగ్ కార్పొరేషన్ (టివిటిసి), తాజాగా 6200 మంది మహిళలు ఇటీవల మొబైల్ ఫోన్ మెయిన్టెనెన్స్ మరియు అమ్మకాల విభాగంలో శిక్షణ పొందినట్లు వెల్లడించింది. టివిటిసి అధికార ప్రతినిథి ఫహల్ అల్ ఒటైబి మాట్లాడుతూ, 19 టెక్నికల్ కాలేజీల్లో ఈ శిక్షణ ఇప్పించినట్లు వివరించారు. మొబైల్ ఫోన్స్కి సంబంధించి ప్రాధమిక శిక్షణను వారికి ఇప్పించారు. మొబైల్ మెయిన్టెనెన్స్, సేల్స్, కస్టమర్ సర్వీస్ మరియు మెయింటెనెన్స్ వంటివే కాకుండా, అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్స్కి సంబంధించి కూడా శిక్షణ ఇప్పించడం జరిగింది. శిక్షణ పొందినవారిలో 92.3 శాతం మంది పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై అవగాహన పొందారనీ, వారందరినీ మెరికల్లా తీర్చిదిద్దామని వివరించారు. అత్యాధునిక పద్ధతుల్లో వారికి శిక్షణను అందించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







