పవిత్ర స్థలాల కోసం 7 రైళ్ళు
- August 24, 2016
సౌదీ అరేబియా వచ్చే ఏడాది ఏడు హై స్పీడ్ రైళ్ళు, దేశంలోని రెండు పవిత్ర స్థలాలకు ఏర్పాటు చేయనుంది. ఈ రైళ్ళతో యాత్రీకులకు పవిత్ర స్థలాల దర్శనం ఇంకా సులువు కానుంది. మక్కా మరియు జెడ్డా మధ్య ఏడు హైస్పీడ్ రైళ్ళు నడుస్తాయి. మక్కా మదీనా మధ్య గంటకు రెండు రైళ్ళు నడవనున్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ జనరల్ బస్సామ్ ఘాల్మాన్ చెప్పారు. 2009లో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది. 120 ఏళ్ళ లైఫ్ స్పాన్తో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. మొత్తం 480 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్ పరిధి ఉంటుంది. 2016 చివరి క్వార్టన్ నాటికి మదినా - జెడ్డా పోర్షన్ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జెడ్డా నుంచి మక్కా వరకు ప్రాజెక్ట్ 2017 చివరి నిఆటికి అందుబాటులోకి వస్తుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







