దుబాయ్ లో 4,000 డి హెచ్ కోసం పనిమనుష్యలను వ్యభిచారం రొంపిలోకి
- August 26, 2016
దుబాయ్ : యజమానుల నుండి తప్పించుకొని పరారీలో ఉన్న ఇద్దరు పని మనుషులని నమ్మించి ఆపై వ్యభిచారం లోనికి దిగవల్సిందిగా తీవ్ర వత్తిడి తెస్తున్న ముగ్గురు బాంగ్లాదేశ్ వ్యక్తులపై మానవ అక్రమ రవాణా కేసు నమోదయ్యంది. బాంగ్లాదేశ్ కు చెందిన 40 సంవత్సరాల వయస్సు గల ఒక గొర్రెల కాపరి, 24 ఏళ్ల మరో డ్రైవర్ కలిసి స్పాన్సర్ల నుండి దూరంగా పారిపోయిన మహిళా పని మనుషులను మాయ మాటలతో చేష్టలతో ఆకర్షించి... ఒ మంచి వేతనం వచ్చే ఉద్యోగాలను మీకు ఇప్పిస్తామని హామీతో వారిని నెమ్మదిగా వశపర్చుకొంటారని తొలి ఇన్సాఫ్ న్యాయస్థానం తెలిపింది.వ్యభిచారంలోకి దిగమని బలవంతం... పనిమనుషులుగా పనిచేసే గృహాల నుండి వారి పరారీకి సహాయపడి తర్వాత వారిని వారితో వ్యభిచారం చేయిస్తూ.... చట్టబద్ధంగా వారిని పనిమనుషులుగా ప్రభుత్వానికి చూపుతూ మోసం చేస్తున్న మరో జంటని అదుపాలోనికి తీసుకొన్నారు ఉద్యోగాలు లేకుండా, ఇద్దరు పనిమనుషులు వాఅరిచేత దోపిడీకి గురికాబడి బలవంతంగా వేశ్యలుగా మార్చబడ్డారు. వీరుఇరువుర్ని లైంగికంగా అనుభవించి 35 ఏళ్ల పంపులను బాగుచేసే వ్యక్తి వేరేవారికి విక్రయించాడు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







