అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు
- August 27, 2016
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మరోసారి విరుచుకుపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి తూర్పు అఫ్గానిస్థాన్ ప్రాంతంలో జానీఖేల్ జిల్లాలో తాలిబన్లు ఒక్కసారిగా దాడి నిర్వహించి భద్రతా బలగాలను తరిమికొట్టారు. ఈ దాడిలో భారీ సంఖ్యలో పోలీసులు, సైనికులు మృతి చెందడంగానీ గాయపడటంగానీ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పక్తియా గవర్నర్ అబ్దుల్ రహమాన్ సోలామల్ తెలిపారు. దీంతో పక్తియా ప్రాంతాన్ని ఎనిమిది జిల్లాలతో కలిపే కీలకమైన రహదారి తాలిబన్ల స్వాధీనంలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. మా జిల్లాను తాలిబన్లు ఐదురోజులుగా చుట్టుముట్టారు. వారు అర్థరాత్రిళ్లు చెక్పోస్టులపై దాడులు నిర్వహిస్తురని ఆయన చెప్పారు.
వెంటనే ఆ హైవేను స్వాధీనం చేసుకోకపోతే వారు వరుసుగా ఆక్రమించుకుంటూ పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









