బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేందుకు సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ విచ్చేశారు..
- August 27, 2016
క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆదివారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. రియోలో జరిగిన ఒలింపిక్స్లో పతకాలు సాధించిన సింధు, సాక్షిమాలిక్, దీపాకర్మాకర్, కోచ్ గోపీచంద్లకు ఆయన బీఎండబ్ల్యూ కార్లు ఇచ్చేందుకు ఆయన హైదరాబాద్ విచ్చేశారు. వాస్తవానికి ఒలింపిక్స్లో సింధు పతకం తెస్తే కారు గిఫ్ట్గా ఇస్తామని తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్నాథ్ హామీ ఇచ్చారు. అయితే... ప్రస్తుతం పతకాలు సాధించిన ముగ్గురికి, కోచ్ గోపీచంద్లకు కూడా ఆయన కార్లను ప్రకటించారు. వాటిని ఆదివారం సచిన్ చేతులమీదుగా ఒలింపియన్లకు అందివ్వనున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







