నల్గురు రాయబారులని నియమించిన ఎమిర్
- August 31, 2016
దోహా: నూతనంగా నల్గురు రాయబారులని ఎమిర్ నియమించారు. శ్రీశ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అంబాసిడర్లుగా షేక్ జస్సిమ్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ థాయిలాండ్ దేశానికి , మొహమ్మద్ ఇస్మాయిల్ మొహమ్మద్ హుస్సేన్ అల్ ఎండీను వియత్నాం దేశంకు , బల్గేరియా దేశంకు రషీద్ ఆలీ హాసన్ ఆల్ ఖతర్ మరియు మొహమద్ ఖతర్ ఇబ్రహీం అల్ ఖతర్ లను భారతదేశంకు నియమిస్తూ ఏమైరి నిర్ణయాలు జారీ చేసారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







