నల్గురు రాయబారులని నియమించిన ఎమిర్
- August 31, 2016
దోహా: నూతనంగా నల్గురు రాయబారులని ఎమిర్ నియమించారు. శ్రీశ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అంబాసిడర్లుగా షేక్ జస్సిమ్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ థాయిలాండ్ దేశానికి , మొహమ్మద్ ఇస్మాయిల్ మొహమ్మద్ హుస్సేన్ అల్ ఎండీను వియత్నాం దేశంకు , బల్గేరియా దేశంకు రషీద్ ఆలీ హాసన్ ఆల్ ఖతర్ మరియు మొహమద్ ఖతర్ ఇబ్రహీం అల్ ఖతర్ లను భారతదేశంకు నియమిస్తూ ఏమైరి నిర్ణయాలు జారీ చేసారు.
తాజా వార్తలు
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!









