ఇద్దరు పోలీసుల మృతికి కారణమైన ఒంటె
- September 01, 2016
ఓ ఒంటె కారణంగా ఇద్దరు రాయల్ ఒమన్ పోలీసులు మృతి చెందిన ఘటన ముదైబిలో చోటుచేసుకుంది. రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతోన్న ఒంటెను, రాయల్ ఒమన్ పోలీసులకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఇద్దరు పోలీసులు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో. రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే ఒంటెలతో వాహనదారులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒంటెల్ని పెంచుకుంటున్నవారు, వాటిని రోడ్లపైకి విచ్చలవిడిగా వదిలేయరాదనీ, రాత్రి వేళల్లో ఒంటెల కారణంగా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









