భారతీయ టీవీ చానల్స్ ను నిషేధించిన పాక్ ప్రభుత్వం
- September 01, 2016
భారత్ కు చెందిన అన్ని టీవీ చానల్స్ ను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. బలూచిస్తాన్ భాషలో ఆకాశవాణి ప్రసారాలు చేయాలని తీసుకున్న నిర్ణయానికి పాక్ ఈ విధంగా కౌంటరిచ్చింది. డైరెక్ట్ హోం ద్వారా కూడా భారతీయ చానల్స్ ను ప్రసారం చేయవద్దని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అప్పటి నుంచి పాక్ డిఫెన్స్ లో పడింది. ఇప్పుడు బలూచిస్తాన్ భాషలో ఆకాశ వాణి కార్యక్రమాలను ప్రసారం చేయాలనే నిర్ణయం పాక్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో భారతీయ చానళ్లను నిషేధించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









