భారతీయ టీవీ చానల్స్ ను నిషేధించిన పాక్ ప్రభుత్వం
- September 01, 2016
భారత్ కు చెందిన అన్ని టీవీ చానల్స్ ను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. బలూచిస్తాన్ భాషలో ఆకాశవాణి ప్రసారాలు చేయాలని తీసుకున్న నిర్ణయానికి పాక్ ఈ విధంగా కౌంటరిచ్చింది. డైరెక్ట్ హోం ద్వారా కూడా భారతీయ చానల్స్ ను ప్రసారం చేయవద్దని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అప్పటి నుంచి పాక్ డిఫెన్స్ లో పడింది. ఇప్పుడు బలూచిస్తాన్ భాషలో ఆకాశ వాణి కార్యక్రమాలను ప్రసారం చేయాలనే నిర్ణయం పాక్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో భారతీయ చానళ్లను నిషేధించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







