సముద్రంలో మునిగిపోయిన ప్రవాసీయ భారతీయుడు

- September 02, 2016 , by Maagulf
సముద్రంలో మునిగిపోయిన ప్రవాసీయ భారతీయుడు

మనామా : అసురీ  బీచ్ లో  సముద్ర స్నానం చేస్తున్న ఒక ప్రవాసీయ భారతీయ మునిగిపోయాడు.  
సాజిత్ శంకరన్ ( 33 ) గా  గుర్తించబడిన ఆయన ఒక ప్రమాదకారమైన నీటి ప్రవాహము లో చిక్కుకొని నీటమునిగి చనిపోయారు.
భారతదేశంలోని కేరళ రాష్ట్రంకు చెందిన  సాజిత్ శంకరన్   ఫిలిప్పీన్స్ నుంచి  వచ్చిన కొందరు స్నేహితులతో  మంగళవారం సాయంత్రం బీచ్ కు  వెళ్ళాడు.అడ్లియాలో  ఒసామా బిన్ జాడి అవెన్యూ లో ఉన్న  అల్ రివాక్  ఆర్ట్ స్పేస్ లో ఒక టెక్నీషియన్ గా పనిచేస్తున్న సాజిత్ శంకరన్ బ్రహ్మచారిగా గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ప్రవాస జీవితం గడుపుతున్నారు కంపెనీ అధికారులు ఆయన  స్వస్థలమైన కేరళ కు  పార్ధీవ దేహాన్ని పంపే ప్రక్రియలో ఉన్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com