సముద్రంలో మునిగిపోయిన ప్రవాసీయ భారతీయుడు
- September 02, 2016
మనామా : అసురీ బీచ్ లో సముద్ర స్నానం చేస్తున్న ఒక ప్రవాసీయ భారతీయ మునిగిపోయాడు.
సాజిత్ శంకరన్ ( 33 ) గా గుర్తించబడిన ఆయన ఒక ప్రమాదకారమైన నీటి ప్రవాహము లో చిక్కుకొని నీటమునిగి చనిపోయారు.
భారతదేశంలోని కేరళ రాష్ట్రంకు చెందిన సాజిత్ శంకరన్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన కొందరు స్నేహితులతో మంగళవారం సాయంత్రం బీచ్ కు వెళ్ళాడు.అడ్లియాలో ఒసామా బిన్ జాడి అవెన్యూ లో ఉన్న అల్ రివాక్ ఆర్ట్ స్పేస్ లో ఒక టెక్నీషియన్ గా పనిచేస్తున్న సాజిత్ శంకరన్ బ్రహ్మచారిగా గత ఏడు సంవత్సరాలుగా ఇక్కడ ప్రవాస జీవితం గడుపుతున్నారు కంపెనీ అధికారులు ఆయన స్వస్థలమైన కేరళ కు పార్ధీవ దేహాన్ని పంపే ప్రక్రియలో ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







