ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇక బీజేపీతో తెగదెంపులె - కొల్లు రవీంద్ర

- September 04, 2016 , by Maagulf
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇక బీజేపీతో తెగదెంపులె - కొల్లు రవీంద్ర

ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీతో తెగదెంపులకు సిద్ధమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాన్ వైఖరిని సమర్థిస్తున్నామని అన్నారు. జగన్‌లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని మంత్రి అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com