ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఇక బీజేపీతో తెగదెంపులె - కొల్లు రవీంద్ర
- September 04, 2016
ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీతో తెగదెంపులకు సిద్ధమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ వైఖరిని సమర్థిస్తున్నామని అన్నారు. జగన్లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని మంత్రి అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







