స్వచ్ భరత్ ప్రచార కర్తగా సింధు
- September 04, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ మిషన్ ప్రచారకర్తలుగా రియో ఒలింపిక్స్ విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్తో పాటు దీపా కర్మాకర్లను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాగునీరు, పారిశుద్ధ్య కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ వెల్లడించారు. ఈ క్రీడాకారిణులు ఎంతో మంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో క్రీడాకారిణులను భాగస్వాములను చేసుకునేందుకు క్రీడాశాఖని సంప్రదిస్తామని చెప్పారు
స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి ప్రచారం చేసేందుకు 27 మంది ప్రముఖులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంచుకున్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







